24 గంటల పవర్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు రేవంత్ సర్కార్కి అడ్డంగా దొరికిపోయింది. 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదని తేలింది. మరోవైపు వేల కోట్ల బాకీ ఉందని తేలింది. విద్యుత్ సంస్థలకు అసలు 81 వేల కోట్ల రూపాయలు అప్పు ఎందుకైంది..?
