అధికారం ఉందని తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. తనపై జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి సజ్జల క్లారిటీ ఇచ్చారు. దానిపై మేము న్యాయం కోసం కోర్టుకు వెళ్తాం అని స్పష్టం చేసారు.