G20 Summit: జీ20 సదస్సు.. ఢిల్లీలో స్తంభించిన జన జీవనం.. మార్కెట్లు, స్కూల్స్ బంద్..!

130,000 మంది పోలీసులు, పారా మిలిటరీ సిబ్బంది, వివిధ విభాగాలకు చెందిన భద్రతాధికారులు ఈ సదస్సుకు భద్రత కల్పిస్తున్నారు. వైమానిక విభాగం కూడా భద్రతాచర్యల్లో పాల్గొంటుంది. సదస్సు జరిగే వేదికల వద్ద ఉన్న మురికి వాడల్ని అధికారులు తొలగించారు.

Post Published By: narender Thiru
Updated : 8 September 2023, 7:33 PM IST

Published : 
  • 8 September 2023, 7:33 PM IST

Exit mobile version