నేడు సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను తెలంగాణా కేబినేట్ చర్చించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం జరగనుంది.