షర్మిల చేరిక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ ముగ్గురు కాంగ్రెస్ హెడ్క్వార్టర్స్లోనే ఉన్నారు. ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ ఆధ్వర్యంలోనే విలీన కార్యక్రమం జరిగినా.. ఆ ఛాయలకు కూడా వెళ్ళలేదు వీళ్ళు.
