కేఏ పాల్ దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్ను హైకోర్టు కొట్టేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించాలన్న కేఏ పాల్ పిటీషన్ ను కోర్ట్ కొట్టేసింది.