కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో నిస్వార్థంగా సేవలందిస్తూ, సమాజంలో మార్పుకు నాంది పలికిన 45 మందిని ఈసారి పద్మశ్రీ వరించింది