ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు ఘన నివాళి అర్పించేందుకు ఏపీ సర్కార్ సిద్దమైంది. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఇన్నోవేషన్ హబ్ కు రతన్ టాటా పేరు పెడుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.