ఏపి హైకోర్టుకు చేరింది కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌక సీజింగ్ వ్యవహారం. అన్ని అనుమతులు ఉన్న తమ పారా బాయిల్డ్ రైస్ ను స్టెల్లా నౌకలో లోడు చేయకుండా అడ్డుకుంటున్నారని హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.