మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం విషయంలో మహాయుతి కూటమి ఓ అంగీకారానికి వచ్చింది. అర్థరాత్రి వరకు అమిత్ షా నివాసంలో జరిగిన మహాయుతి నేతల సమావేశంలో మూడు పార్టీల నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.