సీఎం కుర్చీలో బీజేపి, ఎన్సీపీ, శివసేనకు ఈ శాఖలు ఖరారు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం విషయంలో మహాయుతి కూటమి ఓ అంగీకారానికి వచ్చింది. అర్థరాత్రి వరకు అమిత్ షా నివాసంలో జరిగిన మహాయుతి నేతల సమావేశంలో మూడు పార్టీల నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Post Published By: Vencateshg
Updated : 29 November 2024, 11:00 AM IST

Published : 
  • 29 November 2024, 11:00 AM IST

Exit mobile version