నాలుగు స్థానాల్లో జనగామ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. కేసీఆర్కు ఆప్తుడు, బీఆర్ఎస్లో కీలక నేత అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు జనగామలో పరిశీలనకు రావడమే ఇందుకు కారణం. దీంతో జనగామ టికెట్ ఎవరికి అనే దానిపై జోరు చర్చ సాగుతోంది.