ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ కి వచ్చాను, దుర్గా మాత అంటే శక్తి మాతను దర్శనం చేసుకున్నానన్నారు.