కొంతకాలంగా ఉత్తమ్ కమార్ రెడ్డి, ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి త్వరలోనే బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం ఇటీవల ఊపందుకున్న సంగతి తెలిసిందే. దీని వెనుక తన పార్టీకే చెందిన ముఖ్య నాయకుడు ఒకరు ఉన్నారని, ఆయనే తనపై కుట్ర చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపిస్తున్నారు.
