West Bengal: బెంగాల్ అంటే అంతే.. ఎన్నికలంటే హింస మామూలే.. ఎవరి వాదన వారిదే!

శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు అనేకచోట్ల ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల వల్ల ఉదయం పదకొండులోపే 9 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. రేజినగర్, తుపాన్‌గంజ్, ఖర్‌గ్రామ్ ప్రాంతాల్లో ముగ్గరు టీఎంసీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు.

Post Published By: narender Thiru
Updated : 8 July 2023, 1:25 PM IST

Published : 
  • 8 July 2023, 1:25 PM IST

Exit mobile version