పముఖ స్వయం ప్రకటిత స్వామీజీ.. నిత్యానంద విషయంలో ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అత్యాచారం మరియు లైంగిక వేధింపుల ఆరోపణల నేపధ్యంలో 2019 లో దేశం నుండి పారిపోయిన నిత్యానంద మరణించాడని ఇప్పుడు వార్తలు