జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం కనబడుతోంది. ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్తాన్ కు చెమటలు పట్టిస్తున్నాయి.