తెలంగాణ రాజకీయాల్లో కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ ఇప్పుడు పొలిటికల్ బ్లాక్ బాస్టర్ మాదిరిగా మారారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేశారు ఇద్దరు నేతలు.