అధికారంలో నుంచి దిగిపోయినా వైసీపీ నేతలలో మాత్రం పోలీసులను బెదిరించే పద్ధతుల్లో మాత్రం మార్పు రావడం లేదు. పదే పదే పోలీసులను బెదిరించడం వారికి వార్నింగ్లు ఘాటుగా ఇవ్వటం కామన్ గా మారిపోయింది.