వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా షర్మిల ఇడుపులపాయ వెళ్లనున్నారు. అక్కడ వైఎస్ఆర్కు నివాళి అర్పించిన తరువాత పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఢిల్లీలో షర్మిలతో మాట్లాడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం.
