2019 అసెంబ్లీ ఎన్నికల్ల రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాలకుగానూ 151 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. టీడీపీ అభ్యర్థులు కేవలం 23 చోట్ల నెగ్గారు. వచ్చే పోల్స్లో కూడా అదే స్థాయిలో భారీ విజయాన్ని మూట కట్టుకోవాలని సీఎం జగన్ సేన లక్ష్యంగా పెట్టుకుంది.
