Tsunami 2004: సునామీ ప్రళయానికి 19 ఏళ్లు.. వేల మందిని పొట్టనపెట్టుకున్న మహా ప్రళయం

ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 మాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చింది. దాని ప్రభావానికి హిందూ మహాసముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. గంటల వ్యవధిలోనే రాకాసి అలలు తీరానికి దూసుకువచ్చాయి.

Post Published By: narender Thiru
Updated : 26 December 2023, 5:31 PM IST

Published : 
  • 26 December 2023, 5:31 PM IST

Exit mobile version