భారత దేశంలో ఐదు ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దేవాలయాలన్నీ గీత గీసినట్లు ఒకలైన్ లో నిర్మించబడ్డాయి. దీన్నే శివ అక్ష రేఖ అని పిలుస్తారు.