Vande Sadharan: త్వరలో వందే సాధారణ్ రైళ్లు.. రిజర్వేషన్ లేని ప్రయాణికులకు లబ్ధి..!

భారతీయ రైల్వే శాఖ త్వరలోనే వీటిని అందుబాటులోకి తేనుంది. ఈ వారమే వీటి ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ముంబైలోని వాడి బండర్ యార్డుకు వందే సాధారణ్ రైలు చేరుకుంది.

Post Published By: narender Thiru
Updated : 30 October 2023, 6:05 PM IST

Published : 
  • 30 October 2023, 6:05 PM IST

Exit mobile version