NEET-2023: రేపే నీట్-2023 ఎగ్జామ్‌.. అభ్యర్థులూ ఈ రూల్స్ తెలుసుకోండి!

ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకూ పరీక్ష నిర్వహించబోతున్నారు. సాధారణంగా ప్రతీ సంవత్సరం నీట్‌ ఎగ్జామ్‌కు 16 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారు. అయితే, ఈ సంవత్సరం 20 లక్షల మంది పరీక్ష రాయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 6 May 2023, 1:22 PM IST

Published : 
  • 6 May 2023, 1:22 PM IST

Exit mobile version