వీడియోలు వైరల్ కావడంతో.. వేరే ఏరియాల నుంచి కూడా యువకులు.. కుమారి ఆంటీ దగ్గరకు రావడం మొదలుపెట్టారు. దీంతో ఆమె ఫుడ్స్టాల్ దగ్గర జాతర వాతావరణం కనిపించేంది. అప్పటివరకు కొందరికే తెలిసిన కుమారి ఆంటీ.. ఆ తర్వాత అందరికీ తెలియడం మొదలైంది.