దేశంలో ఎక్కడ చూసినా రామ నామ జపం మార్మోగుతోంది. అందరూ అయోధ్యలో నిర్మించిన శ్రీరాముడి మందిరం గురించే చర్చించుకుంటున్నారు. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్టను కన్నులారా చూడాలని వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రతి హిందువు ఎన్నోయేళ్ళ కల ఇది. రామయ్య పుట్టిన నేలలో ఆయనకు ఓ మంచి గుడి కట్టాలి.. ఆయన్ని కొలుచుకోవాలన్న కల నిజమయ్యేరోజు దగ్గర్లోనే ఉంది. అందుకే ఈ రామాలయాన్ని వెయ్యేళ్ళు నిలబడేలా పకడ్బందీగా నిర్మించారు.
No iron - cement should be used.. Ram temple to last 2500 years