Vande Bharat Trains: ఒకేరోజు 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు.. తెలంగాణకు ఎన్నంటే..

ఒకేసారి 9 రైళ్లను మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో దేశంలో వందేభారత్ రైళ్ల సంఖ్య 34కు చేరింది. మరికొద్ది రోజుల్లోనే మరో 9 రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన రైళ్లలో ఒకటి కాషాయ రంగు కాగా, మిగిలినవి నీలం రంగులో ఉన్నాయి.

Post Published By: narender Thiru
Updated : 24 September 2023, 5:42 PM IST

Published : 
  • 24 September 2023, 5:42 PM IST

Exit mobile version