POK Sharada Shakti Peetha : POK లో శారద శక్తి పీఠం అమ్మవారికి పూజలు.. ఇలాంటి సాహసాలు మోదీకే సాధ్యం..

ఒకటి రెండు కాదు.. 75 ఏళ్లు.. అక్షరాల 75 ఏళ్లు దాటింది ఆ గుడిలోని దేవత పూజలు అందుకొని. ఇదేదో వేరే దేశంలో ఉన్న హిందూ దేవాలయం కాదు. మన దేశంలో.. పాకిస్థాన్‌ అక్రమంగా ఆక్రమించుకున్ పీవోకేలో ఉన్న శారదాపీఠం. వందల ఎళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంపై రెండు సార్లు దాడి జరిగింది. 14 శతాబ్ధంలో సికిందర్‌ అనే రాజు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నప్పడు ఈ దేవాలయంపై దాడి చేశాడు. ఆ తరువాత గుడిని మళ్లీ నిర్మించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 October 2023, 12:07 PM IST

Published : 
  • 18 October 2023, 12:07 PM IST

Exit mobile version