ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ ట్వంటీ వన్ సైడ్ గా ముగిసింది. ఇంగ్లీష్ టీమ్ ఏ దశలోనూ పోటీఇవ్వలేకపోవడం భారత్ సునాయాసంగా గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీ ఆడకపోవడం ఆశ్చర్చపరిచింది. తుది జట్టులో షమీ ఉంటాడని చాలా మంది భావించారు.