వరల్డ్ కప్ సెమీఫైనల్ ఫీవర్ మొదలైపోయింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా మరియు ఇంగ్లాండ్ తలపడబోతున్నాయి.
సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా.. పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన తర్వాత యువ ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశాలు లభించాయి.
దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక సూపర్-8 మ్యాచ్లో 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత టీమిండియా యాజమాన్యం మేల్కొంది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్ పరాజయం మాత్రమే కాదు.
టీమిండియా టి20 ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ కి ఏమైంది. ?ఓపెనర్ గా దిగుతాడు…. రెండు డాట్ బాల్స్ ఆడతాడు. ఆ ఫ్రస్టేషన్లో సునాయాసంగా క్యాచ్ ఇచ్చి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిపోతాడు.
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వరుసగా తన మూడో మ్యాచ్లోనూ డకౌట్గా వెనుదిరిగాడు.
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్ సమస్యతో సతమతమవుతున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో వరుసగా డకౌట్లు కావడం అతడిపై ఒత్తిడిని పెంచింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ముందు మైండ్ గేమ్స్ మొదలయ్యాయి.
నమీబియాతో విజయంతో సూపర్-8కు చేరువైన టీమిండియా ఇప్పుడు కొలంబోకు వెళ్లింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడబోతోంది.
ఐసీసీ టీ 20 వరల్డ్కప్ 2026లో భారత్–పాకిస్తాన్ కీలక మ్యాచ్కు ముందు వివాదం చెలరేగింది. పాకిస్తాన్ మాజీ పేసర్ మొహమ్మద్ అమీర్ భారత ఓపెనర్ అభిషేక్ శర్మపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.