Asian Games: ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన టీమిండియా.. శ్రీలంకపై విజయం..

సోమవారం శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో గెలుపొంది, స్వర్ణ పతకాలు సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్‌ ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో శ్రీలంక విఫలమైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులకు పరిమితమైంది.

Post Published By: narender Thiru
Updated : 25 September 2023, 4:12 PM IST

Published : 
  • 25 September 2023, 4:12 PM IST

Exit mobile version