ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ విజయం సాధించింది. గ్రూప్-బీలో భాగంగా పల్లెకెలె వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో శ్రీలంక 105 పరుగుల తేడాతో ఒమన్ను చిత్తు చేసింది
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ సెంచరీతో దుమ్మురేపాడు. రూట్ కెరీర్ లో ఇది 49 టెస్ట్ సెంచరీ.
శ్రీలంక (Sri Lanka) తో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తిస్తూ 33 బంతుల్లో ఫిప్టీ సాధించాడు.
శ్రీలంకతో (Sri Lanka) టీ20 (T20) సిరీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇక వన్డే సిరీస్ పై దృష్టి పెట్టనుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ ఇవాళ కొలంబో వేదికగా జరగనుంది.
భారత్ (India) మరో మెగా టోర్నీ (Mega Tournament) కి ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2026 టీట్వంటీ వరల్డ్ కప్ (2026 T20 World Cup) కంటే ముందే 2025 ఆసియాకప్ (Asia Cup) కు హోస్ట్ చేయబోతోంది. భారత్ వేదికగా ఈ టోర్నీ జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది.
మహిళల ఆసియాకప్ ఫైనల్లో భారత్ కు షాక్ తగిలింది. ఎనిమిదోసారి టైటిల్ గెలవాలనుకున్న భారత మహిళల జట్టుకు నిరాశే మిగిలింది.
శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. కొత్త కోచ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కొత్త శకం మొదలవుతుందనే చెప్పాలి.
భారత బౌలింగ్ కోచ్ నియామకంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గంభీర్ సిఫార్సు చేసిన సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ పేరు దాదాపుగా ఖారరైంది.
భారత క్రికెట్ లో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ తక్కువ కాలంలోనే మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. దూకుడుగా ఆడుతూ ఆకట్టుకున్నాడు.