Current bill : కరెంట్ బిల్ కట్టలేదు.. మ్యాచ్ ఉంటుందా లేదా..?

ఛత్తీస్‌గఢ్‌ లోని రాయ్‌పూర్‌లో ఉన్న షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో మరికొన్ని గంటల్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. రాయ్‌పూర్‌ స్టేడియంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీనికి కారణం కరెంట్ బిల్లు కట్టకపోవడమే.. రూ. 3.16 కోట్ల కరెంట్ బిల్లు కట్టలేదు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 December 2023, 5:41 PM IST

Published : 
  • 1 December 2023, 5:41 PM IST

Exit mobile version