dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Chhattisgarh

#Chhattisgarh

Heavy rains in the state for four days

Weather Report : రాష్ట్రంలో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు..

June 24, 2024 | 05:30 PM

రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావం, మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయని తెలిపారు.

Political party only gave me notices kcr narasimha reddy should step down as commission chairman kcr

KCR : రాజకీయ కక్షతోనే నాకు నోటిసులు కేసీఆర్.. కమిషన్ ఛైర్మన్‌గా నరసింహారెడ్డి తప్పుకోవాలి: KCR

June 15, 2024 | 02:35 PM

గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హాయంలో ఛత్తీస్ ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో పవర్ కమిషన్ నోటిసులపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు.

A huge explosion in the gun powder factory 17 people died

Chhattisgarh : గన్ పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17 మంది దుర్మరణం!

May 25, 2024 | 12:05 PM

ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్లోని బెమెతరా జిల్లాలో ఓ గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు.

Chhattisgarh encounter 29 naxals killed 3 jawans hurt

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 29 మంది మావోల మృతి..?

April 16, 2024 | 08:23 PM

ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లిందని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. అలాగే ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు సమాచారం. గాయపడిన భద్రత సిబ్బందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Nurses suspended for making reels in hospital ot in raipur in chhattisgarh

VIRAL VIDEO: ఆపరేషన్‌ థియేటర్‌లో నర్స్‌ల ఇన్‌స్టా రీల్స్‌.. పేషెంట్‌కి ఏమయ్యిందంటే..

February 28, 2024 | 12:42 PM

ఈ ముగ్గురు నర్సులు చేసిన పని తెలిస్తే మాత్రం తిట్టకుండా ఉండలేదు. కాస్త కోపం ఎక్కువ ఉన్నవాల్లు ఐతే కొట్టేస్తారు కూడా. ఇంతకీ వీల్లు ఏం చేశారు అంటే.. వాళ్లు డ్యూటీలో ఉన్న నర్స్‌లు అన్న సంగతి కూడా మర్చిపోయి రీల్స్‌ చేశారు.

The famous jain digambara sage achari vidyasagar maharaj did it

Jain Digambara Nagnamuni : కాలం చేసిన జైన దిగంబర నగ్న ముని..

February 18, 2024 | 02:51 PM

ప్రముఖ జైన దిగంబర ముని ఆచార్య విద్యాసారగర్ (Jain Digambara Nagnamuni) మహారాజ్ కాలం చేశారు. గత ఏడాది నవంబర్ ఐదున ప్రధాని మోదీ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మృతి పట్ట దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సంతాపం వ్యక్తం చేశారు.

Son killed in lynching father ishwar sahu defeats seven time congress mla from chhattisgarh

Chhattisgarh: 7సార్లు ఎమ్మెల్యేను ఓడించిన కూలీ.. బీజేపీ వ్యూహానికి ఫిదా అంటున్న జనాలు..

December 4, 2023 | 02:34 PM

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్ సంగతి ఎలా ఉన్నా.. ఛత్తీస్‌గఢ్‌లో ఐదేళ్ల కాంగ్రెస్ పాలనకు జనాలు గుడ్‌బై చెప్పారు. ఆ రాష్ట్ర ఫలితాల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఓ రోజువారీ కూలీ.. ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించి హిస్టరీ క్రియేట్ చేశాడు.

Current bill not paid will there be a match or not

Current bill : కరెంట్ బిల్ కట్టలేదు.. మ్యాచ్ ఉంటుందా లేదా..?

December 1, 2023 | 05:41 PM

ఛత్తీస్‌గఢ్‌ లోని రాయ్‌పూర్‌లో ఉన్న షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో మరికొన్ని గంటల్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. రాయ్‌పూర్‌ స్టేడియంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీనికి కారణం కరెంట్ బిల్లు కట్టకపోవడమే.. రూ. 3.16 కోట్ల కరెంట్ బిల్లు కట్టలేదు.

The first phase of assembly elections in five states has started today chhattisgarh mizoram assembly election polling today do you know the number of voters in chhattisgarh mizoram

Assembly Elections : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి ఘట్టం నేటితో మొదలైంది. ఛత్తీస్ గఢ్ మిజోరం లో అసెంబ్లీ ఎన్నికల ఇవాళ పోలింగ్.. ఛత్తీస్ గఢ్ , మిజోరంలో ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా..?

November 7, 2023 | 11:37 AM

దేశంలో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి ఘట్టం నేటితో మొదలైంది. ఛత్తీస్ గఢ్ మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా ఛత్తీస్ గఢ్ లో 20 సీట్లలో పోలింగ్.. మిజోరంలో 40 సీట్లకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు.

On the one hand the brutal murder of a bjp leader while the election campaign is going on in the entire state has become a sensation

Telangana BJP : ఎన్నికల వేళ బీజేపీ నేత దారుణ హత్య

November 5, 2023 | 12:57 PM

ఓ పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుండగా బీజేపీ నేత దారుణ హత్యకు గురి కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. చత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ జిల్లా అధ్యక్షుడు రతన్‌ దూబేను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam