టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవితవ్యంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియాను విజేతగా నిలబెట్టిన ఈ ముంబై ఆటగాడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలనే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు వార్తలు
