ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ 8 టీమ్స్ తలపడుతున్న ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది. హైబ్రిడ్ మోడల్ ప్రకారం భారత్ మ్యాచ్ లు దుబాయ్ లో జరుగుతున్నాయి.