టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ధోనీ ఫ్యాన్స్ ను క్షమాపణలు కోరాడు. ధోనీ విషయంలో తాను పెద్ద తప్పు చేశానంటూ అపాలజీ చెప్పాడు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అన్ని ఫార్మాట్లలో కలిపి ఇండియా ఆల్టైమ్ ఎలెవన్ ను డీకే ప్రకటించాడు.