సన్ రైజర్స్ కు గుడ్ న్యూస్… ఎషాన్ మలింగాకు లైన్ క్లియర్…!

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి గుడ్‌న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఎషాన్ మలింగా ఐపీఎల్ 19వ సీజన్ ఆడేందుకు లైన్ క్లియర్ అయింది. ఐపీఎల్ 2026 సీజన్ ఆడేందుకు ఎషాన్ మలింగాకు శ్రీలంక క్రికెట్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది.

Post Published By: dialnews
Updated : 25 March 2026, 4:15 PM IST

Published : 
  • 25 March 2026, 4:15 PM IST

Exit mobile version