క్రికెట్ లో ఎంత టాలెంట్ ఉన్నా క్రమశిక్షణ కూడా ఉండాల్సిందే. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో చాలా ఆటంకాలు ఎదురైనా, పక్కదారి పట్టించే పరిస్థితులు ఉన్నా వాటిని అధిగమిస్తేనే సక్సెస్ అవుతారు.
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి గుడ్న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఎషాన్ మలింగా ఐపీఎల్ 19వ సీజన్ ఆడేందుకు లైన్ క్లియర్ అయింది. ఐపీఎల్ 2026 సీజన్ ఆడేందుకు ఎషాన్ మలింగాకు శ్రీలంక క్రికెట్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది.
ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఆతిథ్య శ్రీలంక కథ ముగిసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై చిత్తుగా ఓడిపోవడంతో ఇంటిదారి పట్టింది.
టీ20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా ఫ్లాప్ షో కొనసాగుతోంది. జింబాబ్వే చేతిలో ఓడిన కంగారూలకు తాజాగా ఆతిథ్య శ్రీలంక కూడా దిమ్మతిరిగే షాకిచ్చింది.
క్రికెట్ ప్రపంచంలో సెంటిమెంట్లు అనేవి ఒక్కోసారి ఊహించని విధంగా నిజమవుతుంటాయి. ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలు జరుగుతున్నప్పుడు కొన్ని వింతైన పోలికలు భలే ఆసక్తిని కలిగిస్తాయి
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ముందు మైండ్ గేమ్స్ మొదలయ్యాయి.
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది.. వరల్డ్ క్రికెట్ లో హైఓల్టేజ్ ఫైట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు శ్రీలంకకు చేరుకుంది. సోమవారం శ్రీలంక రాజధాని కొలంబోలో అడుగుపెట్టింది.
పాకిస్తాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 15న భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ టీమిండియా మాత్రం ఐసీసీ నిబంధనల ప్రకారం శ్రీలంకకు వెళ్లేందుకు సిద్ధమైంది