ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకాబోతోంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఈ మెగాటోర్నీ జరగబోతోంది.