బంగ్లాతో టెస్ట్ సిరీస్ అరుదైన రికార్డ్ ముంగిట భారత్
దాదాపు నెలన్నర రోజుల విరామం తర్వాత టీమిండియా మైదానంలోకి అడుగుపెడుతోంది. బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ కోసం చెన్నైలో ప్రాక్టీస్ షురూ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో సహా టీమ్ అంతా నెట్స్ లో చెమటొడుస్తున్నారు.