India vs New Zealand: ధోనీ రనౌట్పై ప్రతీకారానికి భారత్ రెడీ..
2019 ప్రపంచకప్ సెమీస్లో కివీస్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ పోరులో కివీస్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.