T20 series : సెలెక్టర్ల ఐడియా కరెక్టేనా..?

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టులో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కానీ, తాత్కాలిక సారధి హార్దిక్ పాండ్యా కానీ లేరు. వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మకు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వగా.. మెగాటోర్నీ మధ్యలో గాయపడిన పాండ్యా ఈ సిరీసుకు కూడా దూరమయ్యాడు. ఇలాంటి సమయంలో వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌ లో వీళ్లిద్దరిలో భారత్‌కు సారధ్యం ఎవరు వహిస్తారు?

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 December 2023, 5:18 PM IST

Published : 
  • 1 December 2023, 5:18 PM IST

Exit mobile version