సమకాలిన క్రికెట్ లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. చెన్నై టెస్టులో విఫలమైన కోహ్లీ ఇప్పుడు కాన్పూర్ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాయి. ఈ మ్యాచ్ లో అతను 37 పరుగులు చేస్తే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేస్తాడు.
