ఐపీఎల్ మెగా వేలం కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే రిటెన్షన్ ప్రొసీజర్ కూడా ముగిసింది. ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ తమ పరిధిలో ప్లేయర్స్ ను రిటైన్ చేసుకున్నాయి.