రూ.27 కోట్ల నుంచి రూ.15 కోట్లకు.. భారీ కోతకు సిద్ధపడిన పంత్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

Post Published By: dialnews
Updated : 22 June 2026, 3:55 PM IST

Published : 
  • 22 June 2026, 3:55 PM IST

Exit mobile version