మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన చేసింది. రిషబ్ పంత్ సారథ్యంలో 14 లీగ్ మ్యాచ్లు ఆడిన ఆ జట్టు కేవలం నాలుగు అంటే నాలుగే మ్యాచ్ల్లో విజయం సాధించింది.
ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్.. ప్రతీ అంశం ఇక్కడ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఇలాంటి మెగా టోర్నీలో కేవలం ప్లేయర్ల ప్రదర్శనే కాదు, కెప్టెన్ల భవిష్యత్తు కూడా ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది.
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. 9 మ్యాచ్ల్లో 7 పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. ముంబై ఇండియన్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఎదురైన పరాజయంతో లక్నో
ఐపీఎల్ ముగిసిన వెంటనే వారం రోజుల గ్యాప్ లో టీమిండియాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 6 నుంచి 10 వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆఫ్ఘన్ తో భారత క్రికెట్ జట్టు రెడ్ బాల్ క్రికెట్ ఆడబోతోంది.
స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ జట్టు.. ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్
ఐపీఎల్ 2026 ప్రారంభంలోనే లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో ఓపెనర్ గా వచ్చి విఫలమవ్వడమే కాకుండా దురదృష్టవశాత్తూ రనౌట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా వికెట్కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 18వ సీజన్లో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నాడు. ఇందులో భాగంగా బరువు తగ్గే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే ఫిట్నెస్పై దృష్టి సారించిన పంత్ బరువు తగ్గే విషయమై భారత స్టార్ ఆటగాడు
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ప్లేయర్ గా రికార్డు సృష్టించిన రిషబ్ పంత్ తనపై అంచనాలను నిలబెట్టుకోలేకపోతున్నాడు. విధ్వంసకర బ్యాటర్ గా పేరున్న పంత్ ప్రస్తుత ఐపీఎల్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.