ఆ రూల్ పై ఫ్రాంచైజీల అసంతృప్తి మార్చాలని బీసీసీఐకి రిక్వెస్ట్

ఐపీఎల్ మెగావేలం నవంబర్ చివరి వారంలో జరగబోతుండగా.. బీసీసీఐ ఇటీవలే రిటెన్షన్ రూల్స్ ను కూడా ఖరారు చేసింది. గత రూల్స్ కు భిన్నంగా ఈ సారి ఆరుగురు ప్లేయర్స్ ను రిటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ను కూడా మళ్ళీ తీసుకొచ్చింది.

Post Published By: Vencateshg
Updated : 7 October 2024, 10:38 AM IST

Published : 
  • 7 October 2024, 10:38 AM IST

Exit mobile version