ఆదివారం జరిగిన రెండో టీ20ల్లోనూ విధ్వంసకర బ్యాటింగ్తో 9 బంతుల్లో 2 సిక్స్లతో పాటు 4 బౌండరీలు బాది 31 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. రింకూ సింగ్ అందించిన అదనపు స్కోర్తో టీమిండియా ఈ మ్యాచ్లో 44 పరుగుల తేడాతో గెలుపొందింది.