టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొద్ది కాలంగా పెద్దగా రాణించలేకపోతున్నాడు. టెస్టుల్లో కూడా సింగిల్ డిజిట్స్కే అవుటవుతుండటంతో రిటైర్మెంట్ ప్రకటించాలని అప్పట్లో తెగ డిమాండ్ వచ్చింది.